ధర్మపురిలో నవంబర్ 2న సీఎం కెసిఆర్ సభ ?

J.SURENDER KUMAR,

బీఆర్ఎస్ పార్టీ అధినేత,  సీఎం కేసీఆర్
నవంబర్ 2న  ధర్మపురిలో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారని సమాచారం. ఇదే రోజున నిర్మల్, బాల్కొండ, లో ఎన్నికల శంఖారావం పూరించడానికి  ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం.

తెలంగాణ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో అధికార పార్టీ భారీ బ‌హిరంగ స‌భ‌ల‌కు ప్రణాళిక సిద్ధం చేసింది.
హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల శంఖారావం పూరించేందుకు గులాబీ బాస్ సిద్ధ‌మ‌య్యారు.


సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్ వివరాలివే..


👉 అక్టోబర్ 15 – హుస్నాబాద్


👉 అక్టోబర్ 16 – జనగాం, భువనగిరి


👉 అక్టోబర్ 17 – సిరిసిల్ల, సిద్దిపేట


👉 అక్టోబర్ 18 – జడ్చర్ల, మేడ్చల్


👉 అక్టోబర్ 26 – అచ్చంపేట, నాగర్ కర్నూల్, మునుగోడు


👉 అక్టోబర్ 27 – పాలేరు, స్టేషన్ ఘన్పూర్


👉 అక్టోబర్ 29 – కోదాడ, తుంగతుర్తి, ఆలేరు


👉 అక్టోబర్ 30 – జుక్కల్, బాన్సువాడ, నారాయణ్ఖేడ్


👉 అక్టోబర్ 31 – హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ


👉 నవంబర్ 01 – సత్తుపల్లి, ఇల్లెందు


👉 నవంబర్ 02 – నిర్మల్, బాల్కొండ, ధర్మపురి


👉 నవంబర్ 03 – భైంసా (ముధోల్), ఆర్మూర్,  కోరుట్ల
👉 నవంబర్ 05 – కొత్తగూడెం, ఖమ్మం


👉 నవంబర్ 06 – గద్వాల్, మఖ్తల్, నారాయణపేట


👉 నవంబర్ 07 – చెన్నూరు, మంథని, పెద్దపల్లి


👉 నవంబర్ 08 – సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి


👉 నవంబర్ 09 – గజ్వేల్ లో మధ్యాహ్నం 1 – 2 గంటల మధ్య నామినేషన్


అదే రోజు మధ్యాహ్నం 2- 3 గంటలకు కామారెడ్డిలో నామినేషన్


👉సాయంత్రం 4 గంటలకు కామారెడ్డిలో కేసీఆర్ భారీ బహిరంగ సభ