👉 జడ్జి అపర్ణ మల్లాది ..!
J SURENDER KUMAR,
సంది మార్గమేసరియైన మార్గం అని, పరస్పర అంగీకారంతో కేసుల పరిష్కారం చేసుకొని సమయాన్ని అధా చేసు కోవాలని, శనివారం మంథని కోర్టు ప్రాంగణం లో జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో సీనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది అన్నారు.
సంధి మార్గం ద్వారా తీవ్ర మైన నేరాలకు సంబంధించిన కేసుల త్వరగా పరిష్కరించ దానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు, లోక్ అదాలత్ లో మొత్తం 273 వివాదాలు పరిష్కారం అయ్యాయి.

అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆర సుధారాణి, ద్వితీయ శ్రేణి న్యాయ మూర్తి అనురాధ, ఏ పీపీ అర్ధ కుమార్, ఎ జి పీ ఆంజనేయులు, సీనియర్ న్యాయవాదులు రగొత్తం రెడ్డి, సువర్ణ చంద్ర శేఖర్, కటకం శ్రీనివాస్, శశి భూషణ్ కాచే, అశోక్ రెడ్డి, వ్యాస్, మంథని ఎస్ ఐ సందీప్, బ్యాంక్ అధికారులు, కక్షి దారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
