ఇందిరమ్మ ఇళ్ల సర్వే ను పరిశీలించిన కలెక్టర్ !


J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో ఇళ్లులేని నీరు పేదలు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా సర్వే చేస్తున్న తీరును కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఇంటింటి సర్వేను తనిఖీ చేశారు.


యాప్ ద్వారా సర్వే చేపట్టాలని సూచించారు.
ఇందిరమ్మ పథకం కింద పూర్తిస్థాయి అర్హత గల నిరుపేద కుటుంబం లను గుర్తించి మంజూరు చేస్తాము అన్నారు.

దగ్గర ఉండి వివరాలను నమోదు చేపించి త్వరితగతిన సర్వేను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు
కలెక్టర్ వెంట ఎమ్మార్వో ఎంపీడీవో ఎంపీ ఓ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు