J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరిధిలో ఆదివారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొత్తగా చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
👉 శంకుస్థాపన చేసిన పనుల వివరాలు:
@ ₹ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్!
@ ₹ 82 కోట్లతో పరకాల మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు!
@ ₹ 65 కోట్లతో పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం!
@ ₹ 45.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణం !
@ ₹ 32.17 కోట్ల అంచనా వ్యయంతో దామెర మండలం ల్యాదేళ్లలో పరకాల ఇందిరా మహిళా డెయిరీ ప్లాంట్ నిర్మాణం !
₹ 10 కోట్ల అంచనా వ్యయంతో అక్కంపేట గ్రామంలో అభివృద్ధి ప్రణాళిక పనులు !
@ ₹ 5 కోట్లతో శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులు!
👉 ఆత్మకూర్లో టౌన్షిప్ అండర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్కు శంకుస్థాపన !
@ ₹ 3 కోట్లతో పరకాల పట్టణంలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్కు శంకుస్థాపన!
@ ₹ 1.10 కోట్లతో విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయ నిర్మాణం!
👉 ప్రారంభోత్సవాల వివరాలు:!
@ పరకాలలో ₹ 35 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభం.
@ ఆత్మకూర్లో ₹1 కోటితో నిర్మించిన అధునాతన SPM సెంటర్ ప్రారంభం.
@ పరకాలలో ₹ 5 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం ప్రారంభం.!
