కాణిపాకం ఆలయం మూసివేత- ఆగస్టు 31 వరకు !!

J.Surender Kumar, చిత్తూరు జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం. ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నామని…

పాలకులు మంచివారు అయితే -ప్రజలు సంతోషంగా ఉంటారు. మంత్రి ఈశ్వర్

-నాయకులు,పాలకులు మంచి వాళ్లయితే ప్రజల జీవితాలు బాగుపడతాయి,మంచి భవిష్యత్తు ఉంటుంది,సమాజం చల్లగా ఉంటుంది మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం హైదరాబాదులో…

అమెరికాలో మంత్రి కేటీఆర్ -బృందం పర్యటన !!

J.Surender Kumar, తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ సెక్టార్‌ను మరింత బలోపేతం చేసేలా ఫైజర్, జె అండ్ జె, జీఎఎస్‌కే వంటి…

ప్రజలపై మోపిన పన్నుల భారాన్ని తగ్గించాలి – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !!

కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తోడు దొంగలాట ఆపి ప్రజలపై మోపిన పన్నుల భారాన్ని తగ్గించాలని ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి డిమాండు చేశారు.…

ధర్మపురి నరసింహుడి కి- ₹ 82 లక్షల ఆదాయం!!

J.Surender Kumar. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కేవలం 13 రోజుల్లోనే 82 లక్షల 64 వేల, 570 రూపాయల…

హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రణాళిక బద్దంగా జరగాలి. కలెక్టర్- G. రవి

జగిత్యాల- ప్రణాళికబద్ధంగా కొండగట్టులో చిన్న హనుమాన్ ఉత్సవాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. చిన్న హనుమాన్…

ప్రశాంత్ కిషోర్- సర్వే ఫార్ములా ఇలా కావచ్చు?

J.Surender Kumar, దేశంలో ట్రెండింగ్ లో ఉన్న రాజకీయ వ్యూహకర్త, ప్రముఖ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ , (ఐప్యాక్) సంస్థ సర్వే…

ఎల్లమ్మ ఆశీస్సులతో ప్రజలు సుఖంగా ఉండాలి – MLC జీవన్ రెడ్డి!

ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల గౌడ సంఘం…

Continue Reading

అనుమతులు జారీ చేయాలి- ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా

జిల్లాలో 15 రోజుల్లో మన ఊరు మన బడి కార్యక్రమ పరిపాలన అనుమతులు జారీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్…

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఉదయం 4.30 గంటలకు…