పల్లె ప్రగతి కి అధికారులు సిద్ధంగా ఉండాలి -చైర్ పర్సన్ దావా వసంత !

పల్లె ప్రగతికి సంసిద్ధంగా ఉండాలి-జెడ్పీ చైర్ పర్సన్శ్రీమతి దావ వసంత సురేష్, చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షతన జిల్లా…

ధాన్యం కొనుగోలు పై కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ టెలీ కాన్ఫరెన్స్ !

రైతులనుండి ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి ఎస్ సోమేష్ కుమార్ బుధవారం జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.…

కోరుట్ల పట్టణంలో – హనుమాన్ విజయ యాత్ర !

కోరుట్ల పట్టణంలో మంగళవారం భజరంగ్ దళ్,విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ ఘనంగా జరిగింది.స్థానిక వేంకటేశ్వర…

ఆర్థిక సహాయం అందజేసిన – కలెక్టర్ రవి

. జగిత్యాల జిల్లాలోని వివిధ మండలాలకు సంబంధించిన వివిధ కారణాలచే ఆకస్మికంగా మృతి చెందిన మృతుల కుటుంబాలకు కలెక్టర్ జి రవి…

తిరుమలలో పోటెత్తిన భక్తజనం- 5 రోజులపాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు! తిరుపతిలో తొక్కిసలాట..

J.Surender Kumar, తిరుపతి లో ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు పోటెత్తారు. ఎప్పుడూ చూడనంతగా శ్రీవారి భక్తులు రావడంతో మంగళవారం విపరీతమైన…

రైతులు పండించిన వరి ధాన్యం మొత్తం కొంటాం-సీఎం కేసీఆర్ !

యాసంగి ధాన్యం కొనుగోలుకు క్యాబినెట్ ఆమోదం రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన యాసంగి వరి ధాన్యాన్ని ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేస్తుందని…

Continue Reading

ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందే- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్!

ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులు యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా కనీస మద్దతు కల్పించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ…

దళిత బంధు వ్యాపారాల తీరుతెన్నులపై – కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన

J.Surender Kumar, దళిత బంధు పథకం నిధులతో లబ్ధిదారులు నిర్వహిస్తున్న వ్యాపారాల తీరుతెన్నులపై జగిత్యాల కలెక్టర్ రవి మంగళవారం గ్రామాల్లో వ్యాపార…

శ్రీరామ మహా పట్టాభిషేకం లో పాల్గొన్న గవర్నర్ తమిళ సై

శ్రీరామచంద్రమూర్తి స్వామివారి మహా పట్టాభిషేక మహోత్సవం దిగ్విజయంగా నిర్వహించడం పట్ల రాష్ట్ర గవర్నర్ శ్రీమతి డా తమిలి సై సౌందరరాజన్ హర్షం…

రైతుల తో పెట్టుకుంటే తట్టుకోలేరు ప్రధాని మోడీ ని హెచ్చరిస్తున్నా – సీఎం కేసీఆర్ !

రైతులతో పెట్టుకుంటే మీరు తట్టుకోలేరు అంటూ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీని హెచ్చరించారు. తెలంగాణ రైతుల వేసంగి వరి ధాన్యం కేంద్ర…