నేడు ధర్మపురి ఆలయానికి మంత్రి వివేక్ వెంకట్ స్వామి !

   J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవడానికి మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి మంగళవారం ధర్మపురి క్షేత్రానికి రానున్నారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు స్వామివారికి గోధూళి  వసంతోత్సవము మరియు పల్లవోత్సవము, జరగనున్నాయి.

ఉదయం 9:00 గంటలకు  మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,తో కలిసి  మంత్రి వివేక్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకోనున్నారు.