నేడు ధర్మపురి మంత్రి అడ్లూరి క్యాంపులో వినాయక పూజ !


J.SURENDER KUMAR,


వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు (సోమవారం)  ఉదయం 9:00 గంటలకు ధర్మపురి  మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  క్యాంపు కార్యాలయంలో  వినాయక పూజా కార్యక్రమం జరుగుతుంది అని మంత్రి  వ్యక్తిగత సహాయకుడు సంగి సాయికిరణ్ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనవలసిందిగా ప్రకటనలో పేర్కొన్నారు.