కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి  వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి !

👉 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం  2034 వరకు అధికారంలో ఉంటుంది ! 👉 మీట్ ది ప్రెస్’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

గోదావరి నది పరిరక్షణ ఎజెండా గా కార్యక్రమాలు !

👉 గోదావరి మహా హారతి వ్యవస్థాపకుడు మురళీధర్ రావు ! J.SURENDER KUMAR, రానున్న రోజులలో గోదావరి నది పరిరక్షణ, పరిశుద్ధంగా,…

ప్రచారంలో మంత్రులు శ్రీధర్ బాబు వెంకటరెడ్డి లక్ష్మణ్ కుమార్ !

👉 జూబ్లీహిల్స్ ప్రచారంలో…. J SURENDER KUMAR, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగాబేగంపేట హరిత ప్లాజ లో ఆదివారం కార్తిక మాస…

దాత పేరు మరిచిన ధర్మపురి ఆలయ అధికారులు !

J.SURENDER KUMAR, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి లక్షలాది రూపాయల విలువ గల ఉత్సవ మూర్తుల విగ్రహాల…

ధర్మపురిలో కార్తీక వనభోజన మహోత్సవం !

👉 ముంబైలోను ధర్మపురి క్షేత్ర వాసుల…..! J SURENDER KUMAR, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లోని శ్రీ లక్ష్మీ గణేష్  రైస్…

అభివృద్ధిని పట్టించుకోని మాజీ మంత్రి కేటీఆర్ కు బుద్ధి చెప్పండి!

👉 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రచారంలో ! 👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ! J .SURENDER KUMAR, గత…

బిసి వర్గాల బిడ్డ నవీన్ యాదవ్‌ను గెలిపించుకుందాం !

👉 ఎర్రగడ్డ లో జరిగిన దళిత ఆత్మీయుల సమ్మేళనం లో.. 👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ! J.SURENDER KUMAR,…

అభివృద్ధిని అడ్డుకుంటున్న కేటీఆర్ కిషన్ రెడ్డి !

👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ! J.SURENDER KUMAR, హైదరాబాద్ అభివృద్ధిని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

జర్నలిస్టులపై దాడుల విచారణకు హై పవర్ కమిటీ!

👉 ప్రత్యేక జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం ! J.SURENDER KUMAR, జర్నలిస్టులపై దాడుల కేసులను విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం …

డిసెంబరు 30 నుండి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం !

👉 ఆఫ్‌లైన్‌, ఆన్ లైన్ టోకెన్ల జారీ విధి విధానాలు త్వరలో తెలియజేస్తాం ! 👉 డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో ఈవో  అనిల్ కుమార్ సింఘాల్ !   J SURENDER KUMAR, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి 2026 జనవరి 8 వరకు భక్తులకు శ్రీవారి భ‌క్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని, ఇందుకోసం ఆఫ్‌లైన్‌, ఆన్ లైన్ టోకెన్ల జారీ విధి విధానాలు త్వరలో  తెలియజేస్తామని టీటీడీ ఈవో  అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది.  ఈ సందర్భంగా టీటీడీ ఈవో 17 మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 1.ర‌మేష్‌, మ‌హారాష్ట్ర, ప్ర‌శ్న…  వైకుంఠ ఏకాద‌శి టికెట్లు ఎప్పుడు విడుద‌ల చేస్తారు ? ఈవో.. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్ణ‌యం తీసుకుని పార‌ద‌ర్శ‌కంగా టోకెన్లు కేటాయించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాం. త్వ‌ర‌లో వివ‌రాలు తెలియ‌జేస్తాం. 2.కిర‌ణ్‌, గుంటూరు,…